ఏపీలో మరో 34 కరోనా కేసులు
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా మరో 34  కరోనావైరస్‌  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 473కు చేరింది. కొత్తగా నమోదైన 34కేసుల్లో గుంటూరులో 16, కృష్ణాలో 8, కర్నూలులో 7, అనంతపురంలో 2, నెల్లూరులో ఒక కేసు నమోదైంది. ఇప్పటి వరకు 14 మంది కరోనా నుంచి కోల…
ఉరిశిక్షలను ఆపేయండి: ఐక్యరాజ్యసమితి
న్యూయార్క్‌:  ఐక్యరాజ్యసమితి ఉరిశిక్షల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. దోషులకు ఉరిశిక్షలను ఆపేయాలని లేదంటే తాత్కాలికంగా అయినా ఆపాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.  ఐక్యరాజ్య సమితి  సెక్రటరీ జనరల్  ఆంటోనియో గ్యుటెరెస్‌ , ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఉరిశిక్షపై స్పందించారు. ఆంటోనియా …
బోయపాటి చిత్రంలో బాలయ్య లుక్‌.. అదుర్స్‌!
‘రూలర్‌’చిత్రంలో ఐరన్‌ మ్యాన్‌ లుక్‌లో కనిపించి అదరగొట్టారు  నందమూరి బాలకృష్ణ . తన చిత్రాల్లోన్ని పాత్రలకు పూర్తి న్యాయం చేయడానికి భాష, వేషం, ఆహార్యం పూర్తిగా మార్చేసుకోవడంలో ఆయన ఏ మాత్రం వెనకాడరు. తాజాగా మాస్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన  బోయపాటి శ్రీను  దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రం చేస్తున్న వి…
రామ్‌ గోపాల్‌ వర్మ ఓ జీనియస్‌: నటి
వివాదస్పద దర్శకుడు  రామ్‌ గోపాల్‌ వర్మ  చాలా జీనియస్‌ అని ఓ నటి కితాబు ఇచ్చారు. ఆమె ఎవరో కాదు.. 2002లో వర్మ తెరకెక్కించిన ‘కంపెనీ’ సినిమాలో ‘కల్లాస్‌’ పాటలో కనిపించి పేరు తెచ్చుకున్న  ఇషా కొప్పికర్‌.  ప్రస్తుతం ఈ నటి వర్మ రూపొందిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో మళ్లీ కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఓ మ…
‘ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పది’
కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)  వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని చిలుకూరి బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు  రంగరాజన్‌  సమర్ధించారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తిరుమలతో పాటు ప్రధాన ఆలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ ఏపీ  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పదన్నారు. …
కరోనా: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరువనంతపురం:  ప్రాణాంతక కరోనా వైరస్‌( కోవిడ్‌-19 ) విజృంభిస్తున్న తరుణంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఆరోగ్యం, రుణ సహాయం, సంక్షేమ పథకాల అమలు, ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ, …